Wednesday, 5 September 2018

మోడీకి తిరుగులేదు: జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి అనూహ్య ఆదరణ ఉందని మరో సర్వేలో వెల్లడైంది. అప్పుడప్పుడు కొంత తగ్గినప్పటికీ, 2014 నుంచి మోడీ దేశంలోనే అతిపెద్ద ఆకర్షణీయ నేతగా, రాజకీయంగా బలమైన నేతగా పలు సర్వేల్లో వెల్లడైంది. తాజాగా వైయస్ జగన్ పార్టీ వైసీపీ రాజకీయ కార్యకలాపాలు చూస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన సంస్థ సర్వేలోను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MPFtiM

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....