Monday, 3 September 2018

ఎపిలో కాంగ్రెస్ బలోపేతానికి రాహుల్ సంసిద్దం... పార్టీ కార్యాలయానికి లేఖ

అమరావతి:ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు. ఇప్పటికే తెలంగాణలో పర్యటించిన రాహుల్ ఎపిలో కూడా పార్టీ నేతలతో త్వరలోనే ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ నెల 18న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎపి పర్యటనకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాలో ఆయన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NHlrmZ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....