Monday, 3 September 2018

మహా పోలీసులకు బాంబే హైకోర్టు ప్రశ్న: కోర్టులో విచారణ జరుగుతుండగా మీడియా సమావేశం ఎందుకు నిర్వహించారు?

ముంబై: మానవహక్కుల నేతల అరెస్టు అంశం న్యాయపరిధిలో ఉండగా మీడియా సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని బాంబే హైకోర్టు మహారాష్ట్ర పోలీసులను ప్రశ్నించింది. వెంటనే రాష్ట్ర పోలీస్ శాఖ సమాధానం ఇవ్వాలని పేర్కొంది. పూణేలో ఓ కార్యక్రమం జరగడం తద్వారా భీమాకొరెగావ్‌లో చెలరేగిన అల్లర్లపై విచారణ చేయాల్సి ఉందని జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏ బాంబే హైకోర్టులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Q1HkPJ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....