Saturday 22 September 2018

జగన్ జోస్యం నిజమవుతుందా..? మోడీ గాలానికి బాబు పడతారా..?

2019 సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇందుకోసం అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు ముందుకు వేస్తున్నాయి ఆయా రాజకీయ పార్టీలు. ఇక తెలంగాణలో ముందస్తు మాట జోరందుకుంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ రద్దయ్యింది. తెలంగాణ అసెంబ్లీకి రాజస్తాన్, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలతోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సనద్ధమవుతోంది. అయితే ఎన్నికలునవంబర్‌లోనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xHfb8b

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...