Saturday, 22 September 2018

టికెట్లు అమ్ముకునేవారు నోటిసులిస్తారా? బూతులకే పదవులిస్తారా?: కోమటిరెడ్డి రాజగోపాల్ నిప్పులు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలున్నాయని, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలున్నాయన అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకు కాగ్రెస్ పార్టీ నుంచి షోకాజు నోటీసులు రావడంపై శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. తనలాంటి వ్యక్తులు మాట్లాడితేనే పార్టీకి పరిస్థితి తెలుస్తుందని అన్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి గెలిచే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xvkKan

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....