Monday 3 September 2018

ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు: డీఏ పెంపు, ఎంపీడీఓలకు 21ఏళ్ల తర్వాత పదోన్నతులు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక విడత డీఏ(కరువు భత్యం) చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 1.572శాతం డీఏ చెల్లించాలని ఉత్తర్వులపై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. ఈ పెంపుతో 27.24శాతానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Q1Hpmv

No comments:

Post a Comment

When Amitabh, Rajesh Khanna Broke The Ice

Amitabh Bachchan: 'Success didn't affect me at all.' from rediff Top Interviews https://ift.tt/mXlOqDN