Monday, 3 September 2018

త్వరలో మంత్రివర్గ విస్తరణ: తేల్చేసిన చంద్రబాబు, ‘మోడీకి చెబితే రివర్స్, పెట్రోల్-రూపాయి '100'కు!’

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల ఎకరాలకు నీరివ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే 40 రోజుల్లో 47 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో ప్రాజెక్టుల అంశంపై మీడియాతో మాట్లాడారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తయారు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NLII7F

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....