2.0 మూవీ ప్రమోషన్స్లో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజినీకాంత్, దర్శకుడు శంకర్, ప్రతి నాయకుడు అక్షయ్ కుమార్లతో పాటు తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాతలు ఎన్ వీ ప్రసాద్, దిల్ రాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేశారు దర్శకుడు శంకర్. 2.0 మూవీ ప్రమోషన్స్లో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజినీకాంత్, దర్శకుడు శంకర్, ప్రతి నాయకుడు అక్షయ్ కుమార్లతో పాటు తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాతలు ఎన్ వీ ప్రసాద్, దిల్ రాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేశారు దర్శకుడు శంకర్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PVX2PN
Subscribe to:
Post Comments (Atom)
'Partition Should Never Have Happened'
'We wouldn't have had to face all this had our national leaders taken care to select a place for Sindhis and sent us there, instead ...
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
బుల్లి తెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 2’లో కామన్మేన్గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు బుల్లితెర నుండి వెండి తెరకు షిఫ్ట్ అయ్యారు....
-
సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్...
No comments:
Post a Comment